బిజినెస్

నిరవ్ మోదీ షోరూమ్‌లపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీః పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన అనుమానితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీ ఇల్లు, ఆఫీసులు, షోరూమ్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. ముంబై, ఢిల్లీలలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ముంబై బ్రాంచ్‌లో ఏకంగా 11360 కోట్ల కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఉన్న కొందరు కస్టమర్లకు అక్రమంగా ఈ మొత్తాన్ని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.