జాతీయ వార్తలు

పీఎన్‌బీలో 8 మంది ఉద్యోగుల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో ఆ బ్యాంక్ నుంచి వేటు పడిన ఉద్యోగుల సంఖ్య 18కి చేరుకున్నది. జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను కూడా బ్యాంక్ తొలగించింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పీఎన్‌బీ బ్యాంక్‌కు సుమారు 1200 కోట్లు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్యాంక్‌లో అంతర్గతంగా విచారణ జరుగుతున్నది.