జాతీయ వార్తలు

నీరవ్ మోదీ-పీఎన్‌బీ కుంభకోణంలో కీలక నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ-పీఎన్‌బీ కుంభకోణంలో సీబీఐ అధికారులు కీలక నిందితులను అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖారత్, నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీల అధికారిక సిగ్నేటరీ హేమనాథ్ భట్‌లను అదుపులోకి తీసుకున్నారు.