ఆంధ్రప్రదేశ్‌

27 నుంచి తిరుపతిలో టిడిపి మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈనెల 27 నుంచి మూడురోజుల పాటు తిరుపతిలో పార్టీ మహానాడు జరపాలని టిడిపి పాలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఇక్కడ మంగళవారం టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పాలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరవు పరిస్థితులు, నీటిపారుదల ప్రాజెక్టుల వివాదాలు వంటి అంశాలపై మహానాడులో తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది. ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, పాలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.