ఆంధ్రప్రదేశ్‌

2018 నాటికి పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి తీరతామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై మంత్రి దేవినేని, జగన్ మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నెలకొంది. మంత్రి దేవినేని స్పందిస్తూ పట్టిసీమ ద్వారా గోదావరి జిలాలను తరలించి కృష్ణా డెల్టాలో పంటను కాపాడామన్నారు. వైఎస్‌ హయాంలో జలయజ్ఞం పేరుతో వేలకోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. పోలవరం కోసం వచ్చే నిధులకు అడ్డుపడాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.