ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనులు భేష్: కేంద్ర కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని, రూ.2500 కోట్ల ఆదాయం వస్తుందని పోలవరం అథారిటీ సీఈవో అమర్‌నాథ్‌సింగ్ తెలిజయేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై పోలవరం సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించిన కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది.