జాతీయ వార్తలు
పోలవరం పర్యావరణ అనుమతులపై విచారణ వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
ఢిల్లీ: పోలవరం పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఒడిశా వాసి వేసిన పిటిషన్పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 5న పూర్తి సమాచారంతోనైనా లేదా సంబంధిత అధికారితో రావాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉందని, కొంత సమయం కావాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కోరింది. టాప్ వర్క్ ఆర్డర్పై సమాచారం ఎందుకు ఇవ్వలేదని సైతం కేంద్రాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది.