ఆంధ్రప్రదేశ్
కేంద్రం అండతో పోలవరం పూర్తిచేస్తాం: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
ఏలూరు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం సాగునీటి ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో ఏరువాక కార్యక్రమం ప్రారంభం సందర్భంగా అన్నారు. రెండోపంటకు నీరిచ్చిన ఘనత తమకే దక్కిందన్నారు. గత పాలకులు రైతులను అన్ని విధాలా నిర్లక్ష్యం చేయగా, తాము రుణమాఫీతో ఆదుకున్నామన్నారు. ఏరువాక ప్రారంభం నుంచి పంట చేతికి వచ్చే వరకూ రైతులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు.