జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇవాళ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మున్‌గోలి, కొలారస్ స్థానాలకు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఈ రెండు అసెంబ్లీ స్థానాలు.. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, సింథియాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ రెండు స్థానాల ఫలితాలు కీలకం కానున్నాయి.