తెలంగాణ

అయుత చండీయాగం పూర్ణాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఎర్రవల్లిలో అయిదురోజులుగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం ఆదివారం సాయంత్రం పరిసమాప్తమైంది. వేదపండితులు శాస్త్రోకంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజున యాగాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో విఐపిలు, ప్రజలు ఎర్రవల్లికి తరలివచ్చారు. లోకకల్యాణం కోసం ఈ యాగాన్ని నిర్వహించినట్లు కెసిఆర్ ప్రకటించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో కెసిఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.