ఆటాపోటీ

టాప్ స్కోరర్ అన్వర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌పై ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సరుూద్ అన్వర్ పేరిట ఉంది. 1997 మే 21న చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అతను 194 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలు భారత్‌కు దక్కాయి. 2012 మార్చి 18న ఢాకాలోని షేర్ ఎ బంగ్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు. 2005 ఏప్రిల్ 5న విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 148 పరుగులు సాధించాడు.