ఆంధ్రప్రదేశ్‌

ఎపి రాజధానికి భారీగా పోలీసు పోస్టులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖకు ఎపి ప్రభుత్వం భారీగా పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌కు 471, తూళ్లూరు పోలీస్ సబ్ డివిజన్‌కు 674 పోస్టులను మంజూరు చేశారు. విజయవాడ నగరంలో భద్రతాపరంగా విధులను నిర్వహించేందుకు 583 పోస్టులను మంజూరు చేశారు.