రాష్ట్రీయం

గురుకుల పాఠశాలలకు 400 పోస్టులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలలకు 400 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుంది.