రాష్ట్రీయం
మాదాపూర్ హెచ్ఐసీసీలో పౌల్ట్రీ ఇండియా-2015 సదస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 November 2015
హైదరాబాద్ : మాదాపూర్ హెచ్ఐసీసీలో పౌల్ట్రీ ఇండియా-2015 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పోచారం, జమ్ము కాశ్మీర్ వ్యవసాయ శాఖ మంత్రి సజ్జాద్ అలీ తదితరులు హాజరయ్యారు.