క్రైమ్/లీగల్

రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, అక్టోబర్ 6: మండలంలోని కర్నూలు - గుంటూరు రోడ్డు గనపవరం కోల్డ్ స్టోరేజి వద్ద వినుకొండ నుంచి త్రిపురాంతకం వైపు వస్తున్న కోడిగుడ్ల లోడ్‌తో వస్తున్న ట్రాలీ అతివేగంగా వస్తూ అదుపు తప్పి యర్రగొండపాళెం నుంచి మేడపి వైపు వెళుతున్న గొర్రెల లోడును ఢీకొనడంతో పది గొర్రెలు అక్కడికక్కడనే మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. ఈ గొర్రెల లోడులో ఉన్న ఎండూరివారిపాళెంకు చెందిన అంజికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట తరలించడం జరిగింది. సంఘటనా స్థలానికి త్రిపురాంతకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.