జాతీయ వార్తలు

బుద్ధి చెప్పాల్సిందే : ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీరజవాన్లకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులకు భారత్ బెదిరిపోదని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నవారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అభిప్రాయపడ్డారు.