రాష్ట్రీయం

యువత కొత్త పరిశోధనలు చేయాలి : రాష్ట్రపతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ సమస్యలు పరిష్కరించేలా యువత కొత్త పరిశోధనలు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజీ 88వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ స్నాతకొత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్‌తోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.