జాతీయ వార్తలు
వేతన సంఘం సిఫార్సుల అమలుకు రంగం సిద్ధం?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 June 2016
దిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆయన ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేసే విషయమై బుధవారం జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 52 లక్షల మంది పెన్షన్దారులకు దీని వల్ల ఆర్థిక ప్రయోజన0 చేకూరుతుంది.