జాతీయ వార్తలు

రాష్టప్రతి దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం:కేరళలోని పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తిరువనంతపురం ఆస్ప్రతి లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పరామర్శించారు. జాతియావత్తు కేరళకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.