రాష్ట్రీయం
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా వాసుదేవ దీక్షితులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 30 November 2015
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయులు వి. వాసుదేవ దీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.