అంతర్జాతీయం

మోదీతో విలియం దంపతుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మధ్యాహ్నం విందు అనంతరం వారు అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కును సందర్శించేందుకు వెళతారు. ఈనెల 16న ఆగ్రా వద్ద తాజ్‌మహల్‌ను విలియం దంపతులు సందర్శిస్తారు.