జాతీయ వార్తలు

కశ్మీర్ విషయంలో మోదీ ఏకపక్ష నిర్ణయం:ప్రియాంక గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంలో ప్రధాని మోదీది ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ మోదీకి ఆర్‌ఎస్సెస్స్ విధానాల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని పేర్కొంది. కాగా రిజర్వేషన్ల అంశంపై ఆర్‌ఎస్సెస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ వివరణ ఇస్తూ.. సమాజంలోని సున్నితమైన అంశాలను సామరస్యపూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని వివరణ ఇచ్చింది. ఆర్‌ఎస్సెస్ వివరణను ప్రియాంకాగాంధీ ఉటంకిస్తూ.. మోదీకి, వారి ప్రభుత్వానికి ఆర్‌ఎస్సెస్స్‌పై ఏమాత్రం గౌరవం లేదని, అందుకే కశ్మీర్ వంటి సున్నితమైన అంశాన్ని పెద్ద సమస్యిగావారు భావించవుండలేదని అన్నారు.