తెలంగాణ
ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబిత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 November 2019
హైదరాబాద్: శంషాబాద్లో దారుణ హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఈ దారుణ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పరామర్శించారు.