ఆంధ్రప్రదేశ్‌

జగన్ దీక్షల్ని జనం నమ్మరు: పుల్లారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే వైకాపా అధినేత జగన్ దిల్లీ వెళ్లి దీక్షలు చేయాలని ఎపి మంత్రి పత్తిపాటి పుల్లారావు సలహా ఇచ్చారు. రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికి జగన్ చేస్తున్న దీక్షలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాల్లో కడుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు.