ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల పనులకు పుష్కలంగా నిధులు: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పనులను చేపడుతున్నామని, నిధుల కొరత లేనేలేదని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు వచ్చాయని, కృష్ణా నదీతీరాన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 20 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పుష్కరాల పనులకు సంబంధించి మంత్రులు యనమల, నారాయణ ఈరోజు అధికారులతో సమీక్ష జరిపారు.