ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల పనుల తీరుపై బాబు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నందున ఘాట్లు, ఇతర నిర్మాణాలను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఎపి సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం ఇక్కడి కృష్ణానదీ తీరాన పనులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు పుష్కరాల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.