జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా నిఘా బృందాల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో పలు నగరాల్లో నిఘా బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్,బెంగళూరు, చండీగఢ్, కోల్‌కత తదితర నగరాల్లో సోదాలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో కొందరిని అరెస్టు చేశారు. అప్రమత్తంగా ఉంటూ భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ హెచ్చరించింది.