జాతీయ వార్తలు

ప్రధానికి పాఠం నేర్పిన సుప్రీం : రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సరైన పాఠం నేర్పిందని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. కాగా నియంతలా వ్యవహరిస్తున్న మోదీకి సుప్రీం నిర్ణయం చెంపపెట్టని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.