జాతీయ వార్తలు
నీరవ్ కుంభకోణంపై మోడీ స్పందించరెందుకనీ?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 February 2018
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి, దేశం నుంచి పారిపోయిన నగల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. విద్యార్థులతో మోదీ నిర్వహించిన ' పరీక్షా పే చర్చా' కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ పిల్లలు ఎలా ఉత్తీర్ణులు కావాలో రెండు గంటలు ప్రసంగించిన ఆయన రూ.11,000 కోట్ల బ్యాంకు కుంభకోణంపై రెండు నిముషాలు కూడా మాట్లాడలేరా ? అంటూ వ్యాఖ్యానించారు.