జాతీయ వార్తలు

రాహుల్ ప్రగాఢ సానుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇరాక్ ఉగ్రవాదులు చేతుల్లో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు ఇకలేరనే విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ ఆప్తులు ఇంకా తిరిగివస్తారని ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కోరారు.