జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో చేరిన జస్వంత్‌సింగ్ కుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మన్వీంద్ర సింగ్ బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాగా మన్వీంద్ర సింగ్ పార్టీని వీడటం వల్ల ఎటువంటి నష్టం లేదని రాజస్థాన్ మంత్రి రాజేంద్ర రాథోర్ పేర్కొన్నారు