జాతీయ వార్తలు

ఏపీ ప్రజలకు అండగా ఉంటాం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ ప్రజలకు ఆండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష సభలో మాట్లాడుతూ మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి పెడుతున్నారని విమర్శించారు.