జాతీయ వార్తలు
ప్రభుత్వానికి మా సహకారం అందిస్తాం:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 February 2019
న్యూఢిల్లీ: పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దుశ్చర్యగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మాజీ ప్రధాని మన్నోహన్ సింగ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ దారుణమైన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వనని అన్నారు. మనదేశం 40 జవాన్లను కోల్పోయిందని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఏమాత్రం రాజీపడమని అన్నారు.