జాతీయ వార్తలు
పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 14 December 2015
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మాట్లాడుతూ... మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ తన పనితీరును మార్చుకోవాలని రాహుల్ సూచించారు.