రాష్ట్రీయం
తమిళనాడులో తప్పించుకున్న ఉగ్రవాది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 January 2016
చెన్నై:తమిళనాడులో కరడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తరాదిలో ఏడు బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ మహ్మద్ అలీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. లక్నో కోర్టులో హాజరుపరిచి వేలూరుకు తీసుకొస్తుండగా మధ్యప్రదేశ్లోని ఇటార్సీ దగ్గర రైలులో నుంచి దూకి సయ్యద్ తప్పించుకున్నాడు.