జాతీయ వార్తలు
దిల్లీ నుంచి హైస్పీడ్ రైలు చివరి ట్రయల్ రన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 10 September 2016
దిల్లీ: దిల్లీ నుంచి ముంబయికి సూపర్ఫాస్ట్ టాల్గో రైలుకు నేడు చివరి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు టాల్గో రైలు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2.30 సమయంలో ముంబయికి చేరుకోవాల్సి ఉంది. చివరి ట్రయల్రన్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోది. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే దిల్లీ-ముంబయిల మధ్య ప్రయాణ సమయం నాలుగు గంటలు తగ్గి 12 గంటల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు.