ఆంధ్రప్రదేశ్
రైలు కిందపడి ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 September 2018
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బెల్గాం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ తల్లి తన ఇద్దరి చిన్నారులతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సివ్వాపు శైలజగా గుర్తించారు. చిన్నారులు లిఖిత (6), యామిని (4)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.