ఆంధ్రప్రదేశ్‌

విరిగిన పట్టా.. రైళ్లు ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మండవిల్లి మండలం భైరవపట్నం వద్ద రైలుపట్టా విరిగి ఉండడాన్ని స్థానికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేపడుతున్నందున కైకలూరు-గుడివాడ మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.