జాతీయ వార్తలు
కాకినాడలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 December 2018
విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కాకినాడలో విద్యుత్ సరఫరా పూర్తి గా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కాకినాడకు200 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమైంది.