ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో రుతురాగం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపిలో నైరుతి రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. దీంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో పాక్షికంగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ ఇవి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.