జాతీయ వార్తలు
రాజన్ను తొలగించండి: సుబ్రహ్మణ్య స్వామి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 May 2016
దిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ను వెంటనే చికాగోకు పంపేయాలంటూ బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోదీకి ఘాటుగా లేఖ రాశారు. రాజన్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, ఆర్థికరంగాన్ని నాశనం చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నాడని స్వామి ఆరోపించారు. నిజమైన భారతీయుడిలా ఆయన వ్యవహరించడం లేదని, వెంటనే ఆర్బిఐ గవర్నర్ పదవి నుంచి ఉద్వాసన పలకాలని స్వామి తన లేఖలో సూచించారు.