ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ తీరుతో కాపులకు చెడ్డపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్లు, ముద్రగడ పద్మనాభం తీరుతో కాపులు అప్రతిష్ఠ పాలవుతున్నారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం విమర్శించారు. ముద్రగడలా రైలు తగలబెట్టించే సంస్కృతికి మాత్రం దిగజారబోమన్నారు. తుని ఘటనతో వైకాపా నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డికి సంబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు.