ఆంధ్రప్రదేశ్‌

పాక్‌ను ఏకాకిని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో అస్థిరతే లక్ష్యంగా భారత్‌పై దాడులకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారిపోయింది, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, ఒంటరిని చేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాలకు సూచించారు. శ్రీనగర్‌లో సైనిక స్థావరంపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో స్పందించి ఈ కామెంట్ ట్వీట్ చేశారు.