జాతీయ వార్తలు
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 February 2016
దిల్లీ: హెచ్సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిఎస్పీ ఎంపీ మాయావతి ఈరోజు సభలో రోహిత్ ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆమె ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టిన సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం నెలకొంది. హెచ్సియులో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోతారాదిత్య సింధియా అన్నారు. బిఎస్పీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తున్నందున గందరగోళం ఏర్పడింది.