జాతీయ వార్తలు
రాజస్థాన్లో ఐదుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 December 2015
రాజస్థాన్ :రాజస్థాన్లోని కోటా, ధోల్పూర్, సవాయ్ మధోపూర్, భరత్పూర్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో భరత్పూర్, ధోల్పూర్లలో పిడుగుపాటుకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.