జాతీయ వార్తలు
అయోధ్య సందర్శనకు యోగి, తొగాడియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 June 2018
లక్నో :ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. 2019 లోక్సభ ఎన్నికలలోపు రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీహెచ్పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. వీహెచ్పీ నుంచి తొగాడియాను బహిష్కరించిన విషయం తెలిసిందే.