ఆంధ్రప్రదేశ్‌

భూ వివాదం వల్లే రామ్‌ప్రసాద్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పారిశ్రామికవేత్త రామ్‌ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 11మందికి ప్రమేయం ఉందని డీసీపీ తెలిపారు. కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాములను డీసీపీ శ్రీనివాస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. రూ.23 కోట్ల భూవివాదమే ఈ హత్యకు కారణమని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రామ్‌ప్రసాద్‌ను హత్యచేస్తే ఆ భయంతో అతని బావ శ్రీనివాస్ మిగిలిన డబ్బులు ఇస్తారని భావించారని, హత్యకు శ్యామ్‌ను పురమాయించి రూ. 3లక్షల అడ్వాన్స్ ఇచ్చారని అన్నారు. నెల రోజులు రిక్కీ నిర్వహించారని, ఆరు మారణాయుధాలు ఉపయోగించారని అన్నారు.