జాతీయ వార్తలు
సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 October 2018
న్యూఢిల్లీ: శత్రు దేశాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని భారత ఉత్తర కమాండో జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ అన్నారు. భారత్ ఒకసారి దాడి చేస్తే తాము పదిసార్లు దాడి చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో రణబీర్ సింగ్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ భారత ఆర్మీ అన్నింటికీ పూర్తిగా సిద్ధంగా ఉందని అన్నారు.