ఆంధ్రప్రదేశ్‌

రేపిస్టుల కోసం పోలీసుల గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ఓ మహిళను కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని మిగతా ముగ్గురి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులంతా రౌడీషీటర్లేనని, వీరిపై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు. అత్యాచారం అనంతరం రోడ్డు ప్రమాదానికి గురైన బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.