రాష్ట్రీయం

దారి మళ్లిస్తున్న రేషన్‌ సరుకులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: దొంగచాటుగా రేషన్‌ సరుకులను దారి మళ్లిస్తున్న 26 మంది ముఠా ను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు ఉన్నారు. 362 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 500 క్వింటాళ్ల గోదుమలు, 630 లీటర్ల కిరోసిన్‌, రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.